Sunday, May 5, 2024
- Advertisement -

గ్రౌండ్ లో చిందేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ…

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో చిందేయడం ఎప్పుడైనా చూశారా…? తాజగా విండీస్ టూర్ లో మొదటి వన్డేలో కోహ్లీ డ్యాన్స్ చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ ఐపీఎల్ లో కలిసి ఆడారు. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున క్రిస్ గేల్, విరాట్ కలిసి పలు ఇన్నింగ్స్ లు ఆడారు. వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు.

డీజేకు అనుగుణంగా సహచర ఆటగాళ్లతో కాలు కదిపిన రికార్డుల కింగ్‌.. క్రిస్‌ గేల్‌తోనూ సందడి చేశాడు. అనంతరం మైదాన సిబ్బందితో సైతం సరదాగా గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -