Sunday, May 5, 2024
- Advertisement -

క్వాలిఫయర్‌-2…టాస్ గెలిచి ఢిల్లీపై ఫిల్డీంగ్ ఎంచుక‌న్న ధోని సేన‌

- Advertisement -

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఈరోజు జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ, చెన్నై త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్లో ముంబ‌య్ ఇండియ‌న్స్‌తో త‌ల‌ప‌డుతుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.12ఏళ్ల ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లూ 20 సార్లు ఢీకొనగా.. చెన్నై ఏకంగా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -