Thursday, March 28, 2024
- Advertisement -

చారిత్రక ఇన్నింగ్స్​ ఆడిన యువ బ్యాట్స్​మన్ పృథ్వీ షా..!

- Advertisement -

భారత ఓపెనర్ పృథ్వీ షా అద్భుత ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. లిస్ట్ ఏ క్రికెట్​లో ద్విశతకం సాధించాడు. ప్రస్తుతం విజయ్​ హజారే ట్రోఫీలో భాగంగా పుదుచ్చేరితో జరుగుతోన్న మ్యాచ్​లో డబుల్ సెంచరీతో సత్తాచాటాడు.

కేవలం 142 బంతుల్లోనే ద్విశతకం బాదిన ఇతడు 227 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఇతడి విధ్వంసకర ఇన్నింగ్స్​తో నిర్ణీత 50 ఓవర్లలో 457 పరుగులు చేసింది ముంబయి.

ఇప్పటికే లిస్ట్-ఎ క్రికెట్​లో 6 సెంచరీలు చేశాడు షా. ఈ ఫార్మాట్​లో డబుల్​ సెంచరీ చేసిన 8వ భారత ఆటగాడిగా నిలిచాడు. అతడి కన్నా ముందు సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్, శిఖర్ ధావన్, కర్ణ్ కౌశల్ ఈ ఘనత సాధించారు.

సంచలన ప్రకటన.. పబ్లిక్​ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం..!

మరో కర సేవకుడు హత్య.. భగ్గుమన్న బిజేపి అర్థ రోజు బంద్..!

మరికొద్ది సేపటిలో అనూష మృత దేహానికి శవపరీక్ష.. అందులో ఏమని వస్తుందో..!

‘ఉప్పెన’ మూవీలో కృతి శెట్టికి ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -