భూమా అఖిల ప్రియ మంత్రిపదవికి రాజీనామ చేయబోతోందా ..? మళ్లీ భూమా కుటుంబం వైసీపీలోకి వెల్తోందా..? చంద్రబాబుకు షాక్ తగలనుందా..? నంద్యాల ఉప ఎన్నికల విషయంలో బాబు ఆడతున్న నాటకం మీద అఖిల ప్రియారెడ్డి తీవ్ర మన స్తాపానికి గురవుతోందా..? చూస్తుంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి.
నంద్యాల టికెట్టు మాకుటుంబానికే ఇవ్వాలని చేసిన ప్రయత్నాలను బాబు పట్టించుకోకుండా శిల్పామోహన్రెడ్డికే టెకెట్ కన్ఫం అయ్యిందనే వార్తుల వస్తున్న నేపథ్యలో భూమా కుటుంబం అంతా ఇక వైసీపీలోకి వెల్లేందుకు నిర్నయించుకున్నట్లు సమాచారం.
భూమా నాగిరెడ్డి మరనించడంతో ఉపటికెట్టు విషయంలో అధికార,ప్రతిపక్షపార్టీలు తమ అభ్యర్తిని ప్రకటించడంలో ముల్లగల్లాలు పడుతున్నాయి.నంద్యాల నియేజక వర్గంనుంచి తమ తండ్రి ఎమ్ఎల్యేగా గెలుపొందారు కాబట్టి సంప్రదాయంగా ఆ టికెట్ను తమ కుటుంబానికే కేటాయించాలని అఖిల ప్రియ పట్టుబడుతోన్న సంగతి తెలిసిందే.భూమా ప్రత్యర్థి వర్గానికి చెందిన శిల్పామోహన్ రెడ్డి మాత్రం మంత్రి పదివి ఇచ్చారు కాబట్టి టెకెట్టు మాకు ఇవ్వాలని లేకుంటే వైసీపీలోకి వెల్తానని బెదిరిండంతో బాబు చేసేదేమిలేక ఆయకే టికెట్టును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేవలం టికెట్టు కోసోమే శిల్పామోహన్ రెడ్డి పార్టీలో చేరుతున్నట్లు నాటకం ఆడారని గ్రహించిన జగన్ … శిల్పాతో సంప్రదింపులను బంద్ చేసి బలమైన అభ్యర్తికోసం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నంద్యాల సీటు మాదేనని ప్రకటించిన రెండు మూడు రోజులకే చంద్రబాబు ఆదేశాలతో వెనక్కి తగ్గారు. అయితే ఏదోఒకటి బాబాతో తేల్చుకొనేందుకు సిధ్దమయిన తరునంలో ..టికెట్లు శిల్పాకే కేటాయించారని పార్టీలో చర్చ జరుతోంది. దీంతో రగిలి పోతున్న భూమా వర్గీయులు రగిలిపోతున్నారు.దీంతో వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెల్లాలని ఒత్తిడి చేస్తున్నట్లె సమాచారం. అనుచరుల ఒత్తిడితో అఖిలప్రియారెడ్డి డైలమాలో పడిపట్లు తెలుస్తోంది. అయితే మంత్రి పదవి తీసుకొని కొన్ని రోజులకూడా కాకపోవటంతో ఇప్పుడు వైసీపీలోకి వెల్తే విమర్శలు వస్తాయన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. భూమా బంధువులు మాత్రం భూమా మౌనికనులేదా సోదరుడు బ్రహ్మానంద రెడ్డిన్న వైసీపీలో చేరి పార్టీ తరుపున పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే భూమా కుటుంబంలో టికెట్టు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
నంద్యాల సీటు శిల్పామోహన్ రెడ్డికే కరారు అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో భూమా కుటుంబం మళ్లీ సొంతగూటి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా జగన్ అంటే అభిమానమున్న అఖిలప్రియారెడ్డి ..జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామ చేసి నంద్యాలలో పోటీ చేసినా ఆశ్చర్యపోవలసిన ఆశ్చర్యం లదనిపిస్తోంది. లేక పోతే చెల్లెలు మౌనికను గాని సోదరుడు బ్రహ్మానందరెడ్డినైనా పోటీ చేయించి తమ కుటుంబానికే సీటు దక్కేలా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని నంద్యాల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చజరుగుతోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read