Wednesday, May 15, 2024
- Advertisement -

స‌ర్వేలో బాబుకి మింగుడుప‌డ‌ని నిజాలు…..

- Advertisement -
Chandrababu New Latest Survey for 2019 Elections

ఇటీవల చంద్రబాబు పదేపదే తన పాలనపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతో సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థల ద్వారా, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మూడు నెలలకోసారి సర్వే చేయించుకుంటున్నారు.

అయితే స‌ర్వేలో మాత్రం ఫ‌లితాలు బాబుకు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. తాజాగా సొంత జిల్లా చిత్తూరులో సీఎంకు వ్య‌తిరేకంగా ర‌వాడంతో ఆయ‌న‌కు మింగుడుప‌డ‌టంలేదు.

{loadmodule mod_custom,GA1}

చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటెలిజెన్స్ సర్వేతో పాటు, ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే రిపోర్ట్ చూసి చంద్రబాబు ఆందోళన చెందారు. చిత్తూరు జిల్లాలో టీడీపీకి కేవలం నాలుగు స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చింది. 12 ప్రశ్నలతో సర్వే నిర్వహించగా… ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
స‌ర్వేలో టీడీపీ నాయకులు మోతాదుకు మించి అవినీతికి పాల్పడుతున్నారని, ఇసుకతో పాటు అన్నింటిని దోచేస్తున్నారని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇల్లు, పించన్‌తో పాటు ఏ ప్రభుత్వ పథకం నుంచి లబ్దిపొందాలన్నా ముందుగా లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందారు.

{loadmodule mod_custom,GA2}

సొంత జిల్లాలోనే నాలుగు స్థానాలకు మించి సీట్లు వచ్చే అవకాశం లేదని ప్రైవేట్ సర్వే రిపోర్ట్ ఇవ్వడంతో చంద్రబాబు కంగుతిన్నారని సమాచారం. మ‌రో సారి స‌ర్వేకు సిద్ద‌మ‌వుతున్నారంట‌.ఆయ‌న పిచ్చిగాని ఎన్నిసార్లు స‌ర్వే చేయించినా ఫ‌ల‌తం అదేరాక అనుకూలంగా వ‌స్తాదా…!

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}_8N4sCPdKGk{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -