ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీతో నాలుగు కోట్ల తెలుగు ప్రజల ఆత్మగైరవాన్ని కేంద్రం దగ్గరం తాకట్టుపెట్టారనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో మ్యేనిపెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టిన దాన్ని సాధిస్తామని ప్రగల్బాలు పలికిన బాబు అండ్ బ్యాచ్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అంశాన్ని తుంగలోకి తొక్కారు.
{loadmodule mod_custom,Side Ad 2}
ప్రత్యేక హోదాపై వైసీపీని విమర్శిస్తున్న చంద్రబాబకు జగన్ అదిరిపోయే దమ్మున్న సవాల్ విసిరారు.ప్రత్యేక హోదా కోసం ఎంపీలను రాజీనామ చేయించడం మన చేతిలో పనన్నారు.ప్రత్యేక హోదా కోసం ప్రయివేటు బిల్లును విజయసాయిరెడ్డి రాజ్యసభలో …లోక్ సభలో ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రవేశ పెట్టారన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ఓటింగ్కు పట్టుబడతామన్నారు.ప్రత్యేక హోదా గురించి మోదీకి వివరంగా చెప్పామని..ఆయన సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం మాకుందన్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
రాజీనామ అన్న అస్త్రం మన చేతిలో పని…ఎప్పుడంటే అప్పుడు దాన్ని ప్రయేగించవచ్చు.విజ్ణతతలో ఆలోచించాలి.రాజీనామ చేస్తే నష్టపోయేది తెలుగు ప్రజలే.మేము రాజీనామ చేసినంత మాత్రాన టీడీపీ ఎంపీలు రాజీనామ చేయరు కదాని ప్రశ్నించారు.టీడీపీ వాల్లు రాజీనామా చేయిస్తె..నేను దగ్గరుండి ప్రత్యేకహోదా తీసుకొస్తానని జగన్ సవాల్ విసిరారు.మరి బాబు ఈసవాల్ను స్వీకరిస్తారాలేక లైట్గా తీసుకుంటారాన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది.మరి బాబు ..ఆయన బ్యాచ్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Related