Friday, April 26, 2024
- Advertisement -

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురు నలుగురు మృతి

- Advertisement -

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హంద్రీనీవా కాలువలో ట్రాక్ట్ బోల్తాపడిన ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.సోలార్ పవర్ ప్లాంట్ పనులకు వీరు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందినవారిని మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -