Friday, April 26, 2024
- Advertisement -

2019లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!

- Advertisement -

2019లో ప్రేమ పెళ్లిళ్లూ వున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోయిన సంఘటనలూ వున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నటి అర్చన తనస్ స్నేహితుడు.. ప్రియుడు జగదీష్ ని పెళ్లాడింది. జగదీష్ ప్రముఖ వ్యాపార వేత్త.

చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు.. నవంబర్ 14న పెద్దల సమక్షంలో పెళ్లిచ్ ఏసుకున్నారు. కోలీవుడ్ లో హీరో ఆర్య, హీరోయిన్ సయేషాసైగల్ గత కొంత కాలంగా సీక్రెట్ గా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ ఫలక్ నూమా ప్యాలెస్ లో వీరి పెళ్లి జరిగింది. లీడర్-మిరపకాయ్- మిర్చి చిత్రాల హీరోయిన్ రిచా గంగోపాధ్యాయదీ ప్రేమ వివాహమే. సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన క్లాస్ మేట్ జోని ప్రేమించి పెళ్లాడింది.

వీరి పెళ్లి మూడు నెలల క్రితమే జరిగినప్పటికి.. ఆ విషయం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడింది. తాజాగా ఈ విషయంపై వివరణ ఇచ్చింది. దేవిశ్రీప్రసాద్ సోదరుడు.. గాయకుడు సాగర్ వివాహం జరిగింది. మౌనిక అనే యువతి ని పెళ్లాడారు. అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ తన మొదటి భార్య కు విడాకులిచ్చి ముంబై ఫ్యాషన్ డిజైనర్ నీలూ షాని పెళ్లి చేసుకున్నారు. ఇదే ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్నకూతురు సౌందర్య రెండో వివాహం చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -