అస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీష్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. వరుసగా రెండు టైటిల్స్ ను సాధించిన శ్రీకాంత్ కు వెయ్యి గజాల స్థలం రూ.50 లక్షల నగదును ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.గ్రూప్1 ఉద్యోగం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
{loadmodule mod_custom,GA1}
ఇంత వరకు బాగానే ఉంది.కాని ఒలంఫిక్స్ గేమ్లో గెలిచేంతవరకు పోరాడాలని సూచించిన చంద్రబాబు అక్కడ గెలిస్తే గతంలో ప్రకటించనట్లుగానే విజయవాడలో సభను ఏర్పాటు చేసి నోబుల్ ప్రైజ్ను అందిస్తానని ప్రకటించారు.అసలు బాబు మతి ఉండే మాట్లాడుతున్నారా..? అయనే మైనా స్పోర్ట్స్ ఛాంపియనా.అసలు క్రీడలకు,నోబెల్ బహుమతికి ఏమన్నాసంబంధంఉందా…? బాబు ఏంమాట్లాడినా చప్పట్లు కొట్టడం పరిపాటిగా మారింది.
గతంలో కూడా నోబుల్ ప్రైజ్ సాధిస్తే రూ.100 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు ప్రకటించారు. ఒలంఫిక్గేమ్స్ను ఏపీలో నిర్వహిస్తామని ప్రకటించిన బాబు నవ్వుల పాలయ్యారు.ఇప్పుడు ఒలంఫిక్ గేమ్లో గెలిస్తే కిదాంబి శ్రీకాంత్కు నోబుల్ ఫ్రైజ్ ఇస్తానని ప్రకటించారు. నోబుల్ ప్రైజ్ అంటే చంద్రబాబుకు తెలుసా .చూశారుగా మన సీఎం చంద్రబాబు తెలివితేటలు.
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}dW0XtN9nhrY{/youtube}