సూపర్స్టార్ మహేశ్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్గా నిలవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. నాగచైతన్యతో కలిసి దోచేయ్ సినిమా చేసింది. ఈ సినిమా కూడా కృతి సనన్కు చేదు ఫలితాన్నే ఇచ్చింది. దీంతో వెంటనే బాలీవుడ్ బాట పట్టింది. కృతి సనన్కు బాలీవుడ్లో మంచి అవకాశాలే దక్కాయి. వరుస ఆఫర్లు దక్కించుకుంటు బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. కృతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు , తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఈ భామ తన హాట్ ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. బికినితో కనిపించి అందరికి షాకిచ్చింది కృతి. సముద్రపు నది ఒడ్డున బ్లూ కలర్ బికినితో కనిపించి పిచ్చేక్కించింది. ఈ ఫోటోలో కృతి అందమైన పాలరాతి శిల్పంలా ఉంది. క్లీవేజ్ అందాలు ఒంపుసొంపుల గురించి వేరేగా చెప్పాలా అనే విధాంగా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే కృతి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కళంక్, అర్జున్ పాటియాలా,హౌస్ ఫుల్ 4,పానిపట్ సినిమాల్లో నటిస్తుంది.