- Advertisement -
మంజూష ఎప్పటి నుండో యాంకర్గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.యాంకర్ కాకముందు మంజూష కొన్ని సినిమాలలో యాక్ట్ చేసింది.ఎన్టీఆర్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్కు చెల్లెలుగా నటించింది.రాఖీ సినిమాలో మంజూష నటనకు మంచి పేరు వచ్చింది.ఎందుకనో కాని తరువాత సినిమాలలో పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు.
దోంతో యాంకర్గా స్థిరపడిపోయింది.సినిమాలో ఎందుకు నటించడం లేదని అని మంజూషని అడిగితే..సినిమాలలో నటించే టైమ్ నాకు లేదని ,యాంకరింగ్లో ఫుల్ బిజిగా ఉన్నానని తెలిపింది.మంచి సినిమాలలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చింది.డీసెంట్ క్యారెక్టర్స్ తో మేకర్స్ వస్తే నటించడానికి అభ్యంతరం లేదని చెబుతోంది.