- Advertisement -
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన మొదటి సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. జాన్వీ కపూర్,ఇషాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ధడక్.ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచియమవుతుంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.ట్రైలర్ ఈవెంట్కు బోని కపూర్ ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు.
ట్రైలర్ చూసిన శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ తనను తాను నియంత్రించుకోలేక, తల్లిని తల్లుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్వేగానికి గురైన చెల్లిని, జాన్వీ కపూర్ అక్కుని చేర్చుకుని ఓదార్చడంతో అక్కడున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. నేడు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా జాన్వీ కపూర్ అన్న హీరో అర్జున్ తన ఇన్స్టాగ్రామ్లో మనసుకు హత్తుకునేలా ఓ పోస్టు కూడా చేశారు.