Monday, May 6, 2024
- Advertisement -

దిల్ రాజు మళ్ళీ ఇరుక్కున్నారా?

- Advertisement -

మహర్షి సినిమా ఘాన విజయం సాధించింది అని ప్రచారం సాగుతుంది కానీ నిజానికి నిర్మాతలు మాత్రం సంతోషం గా ఉన్నట్టు మాత్రం అనిపించడం లేదు. అయితే ఈ సినిమా కి ముగ్గురు నిర్మాతలు గా వ్యవహరించిన విషయం మనకి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ని పీవీపీ ఒక్కళ్ళే నిర్మించాలి కానీ అనూహ్యం గా దిల్ రాజు, అశ్విని దత్ వచ్చి ప్రాజెక్ట్ ని ఎగరేసుకుపోయారు. తర్వాత కోర్టు వరకు వెళ్ళి పీవీపీ కూడా సినిమా లో భాగస్వామి అయ్యారు. ఇంత మంది నిర్మాతలు ఉన్నా కానీ సినిమా పెట్టుబడి విషయం లో, లాభాలు పంచుకొనే విషయం లో వాళ్ల మధ్య కోల్డ్ వార్ నడిచిందని చెప్తున్నారు కొందరు.

అయితే నిజానికి దిల్ రాజు ఈ సినిమా మీద ఎక్కువ లాభాలు ఎక్ష్పెక్త్ చేశారు. పెట్టుబడి పెట్టడం లో, సినిమా ని ప్రమోట్ చేయడం లో దిల్ రాజు ముందు ఉంది అంతా చూసుకున్నారు. కానీ చివరికి ఆయనకి ఎక్కువ మిగల్లేదు. ఇప్పుడు సరిలేరు నీకెవరు లో అయినా డబ్బులు సంపాదించాలి అనుకున్నా ఆయన మళ్ళీ కంగారు పడటం మొదలు పెట్టారు.

అంతకంతకూ సినిమా బడ్జెట్ పెరుగుతూ పోవడం వలన తనకి వచ్చే వాటా కూడా తగ్గుతుంది అని దిల్ రాజు టెన్షన్ పడుతున్నారట. ఈ సినిమా కి కూడా దిల్ రాజు తో ఉంటారు కాబట్టి, దిల్ రాజు కి ఎంత మిగులుతుందో చెప్పడం కష్టమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -