ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్లో ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగిన ఇట్టే తెలిసిపోతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగిన క్షణల్లో అందరికి ఇట్టే తెలిసిపోతుంది. మరి ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహారించాలి. తమ ప్రమేయం లేకపోయిన పొరపాటున ఏదైన చేస్తే సమస్యల్లో ఇరుక్కుంటారు. కాబట్టి సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా వారు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరి కళ్లు సినిమా వాళ్ల మీదే ఉంటాయి. వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవ్వరితో ఉన్నారని అభిమానులు తెగ వెతికేస్తుంటారు.
పొరపాటున ఏదైన తప్పు దొరికితే చాలు వారిని సోషల్ మీడియా వేదికగా చేసుకుని తెగ ట్రోల్ చేసేస్తుంటారు. తాజాగా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన ప్రస్తుతం రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్తో కలిసి నిర్మిస్తుంది హీరోయిన్ ఛార్మి. తాజాగా సినిమా గోవా షెడ్యూల్ పూర్తి అయిన సందర్భంగా చిత్రబృందం పార్టీ చేసుకొని ఓ ఫోటో దిగింది. ప్రస్తుతం ఈ ఫోటో గురించి పెద్ద చర్చ సాగుతోంది. అంతలా ఈ ఫోటోలో ఏముంది అనుకుంటున్నారా..? ఏం లేదండీ ఈ ఫోటోలో హీరోయిన్ నిధి అగర్వాల్ నడుముపై దర్శకుడు పూరి జగన్నాథ్ చేయి వేశాడు.
ఈ ఫోటోలో పూరికి ఒకవైపు ఛార్మి ఉండగా, మరోవైపు నిధి ఉంది. పూరి కుడి చేతిని ఛార్మి పట్టుకోగా.. అతడి ఎడమ చేయి నిధి నడుముపై వేశాడు. నిధి అగర్వాల్ నడుముని పూరి గట్టిగా పట్టుకున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. ఇది గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో పూరిని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Advertisement -
హీరోయిన్ నడుమును పిసికేస్తున్న పూరి జగన్నాథ్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -