Tuesday, May 14, 2024
- Advertisement -

‘బాహుబలి’లో ఎవరు ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా..?

- Advertisement -
do you know who has taken the remuneration in bahubali

బహుబలి 2రాజమౌళి సృష్టించిన అద్భుత దృశ్య కావ్యం. బహుబలి 2 భారీగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఏళ్ళ తరబడి ఏ సినిమా కూడా చేయకుండా ఒక్క బహుబలి సినిమాకే చాలా కష్టపడి పనిచేసారు. మరి అంతగా కష్టపడి చేసిన సినిమాకు సత్యరాజ్‌, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, రాణా , ప్రభాస్‌, జక్కన్న రాజమౌళి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసుకుందాం..

కట్టప్పగా చేసిన సత్యరాజ్‌కు 2 కోట్ల రూపాయలు, శివగామి పాత్రలో విశ్వరూపాన్ని చూపిన రమ్యకృష్ణకు 2.5 కోట్లు రూపాయలు, దేవసేనగా నటించిన అనుష్కకు 5 కోట్ల రూపాయలు, అవంతికగా నటించిన తమన్నాకు 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం.

ఇక ప్రతినాయకుడి పాత్రలో జీవించిన రాణాకు 15 కోట్ల రూపాయలు, శివుడిగా బాహుబలిగా ద్విపాత్రాభినయంతో మెప్పించిన ప్రభాస్‌కు 25 కోట్ల రూపాయలు, వీరందరి కంటే ఎక్కువగా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం తపన పడుతూ , కష్టపడిన జక్కన్న రాజమౌళికి 28 కోట్ల రూపాయలు ముట్టచెప్పినట్లు వినికిడి..

Related

  1. సమంత బాహుబలి-2 కి వెళ్లి.. మధ్యలోనే ఎందుకు బయటకు వచ్చిందొ తెలుసా..?
  2. బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ తో ఎన్టీఆర్ కి ఏం సంబంధం..?
  3. పెద్ద దొంగని పట్టించిన బాహుబలి మూవీ.. ఎలానో తెలుసా..?
  4. పెద్ద దొంగని పట్టించిన బాహుబలి మూవీ.. ఎలానో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -