Tuesday, May 21, 2024
- Advertisement -

క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తున్న‌’గీతా గోవిందం’

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొడం,ర‌ష్మిక హీరో హీరోయిన్లుగా న‌టించిన గీతా గోవిందం క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తుంది.ఆగ‌స్టు 15న విడుద‌లైన ఈ సినిమా మొద‌టి షో నుండే సూప‌ర్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా.విజ‌య్ దేవ‌ర‌కొడం,ర‌ష్మిక కెమిస్ట్రీ సినిమాకు బాగా ప్ల‌స్ అయింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.ఇక సినిమాకు మొద‌టి నుంచి అల్లు అర‌వింద్ నిర్వహించిన ప్ర‌మోష‌న్స్ కూడా గీతా గోవిందం ఇంత‌టి హిట్ కావ‌టానికి ఓ కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.

ఇప్పటికే దేవరకొండ నటించిన `గీత గోవిందం` 75కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. దీనిని అల్లు కాంపౌండ్ ఎంతో ఘనంగా పోస్టర్ రూపంలో ఆవిష్కరించింది. దేవరకొండ 75కోట్ల గ్రాస్ హీరో అని ప్రకటించింది.ఈ సినిమా ఇప్పటికీ అదే స్పీడ్ లో ముందుకెళుతోంది కాబట్టి 100కోట్ల క్లబ్ దానంతట అదే పరిగెత్తుకొస్తుంది అన్న ధీమా చిత్రబృందంలో ఉంది.ఇప్ప‌ట్లో మ‌రో పెద్ద సినిమా లుక‌పోవ‌డంతో గీతా గోవిందం 100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం పెద్ద స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -