Thursday, May 2, 2024
- Advertisement -

హీరోయిన్‌గా ప‌రిచియం అవుతున్న అను ఇమ్మాన్యుయేల్ సిస్ట‌ర్‌

- Advertisement -

నాని హీరోగా న‌టించిన మ‌జ్ను సినిమాలో త‌న మ‌త్తు క‌ళ్ల‌తో అంద‌రిని త‌న మాయ‌లో ప‌డేసింది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.దీంతో త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది.ప‌వ‌న్‌,అల్లు అర్జున్‌,నాగ‌చైత‌న్య‌ల ప‌క్క‌న హీరోయిన్‌గా క‌నిపించింది.అయితే తాజాగా అను ఇమ్మాన్యుయేల్ చెల్లెలు కూడా హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచియం అవుతుంద‌ని స‌మాచారం.అను ఇమ్మాన్యుయేల్ చెల్లెలు కజిన్ రెబా మోనికా జాన్ కూడా నాని సినిమాతోనే ఇండ‌స్ట్రీకి ప‌రిచియం అవ్వ‌డం ఇక్క‌డ మ‌రో విశేషం.న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘జెర్సీ’ లో ఒక కీలక పాత్ర కోసం రెబా మోనికా ను తీసుకున్నారట.

ఆమెకి ది టాలీవుడ్ డెబ్యునే కాని మొదటి సినిమా మాత్రంకాదు. ఆమె ఇప్పటికే మోడలింగ్ రంగంలో సత్తా చాటి ఆతర్వాత మలయాళం – తమిళ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు తెలుగులో తొలి సినిమాలోనే నానితో నటించే అవకాశం సొంతం చేసుకోవడం విశేషం. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరి ఆమెకు ఎలాంటి పాత్ర లభించిందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -