- Advertisement -
హీరోయిన్ పూజా హెగ్డె టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది.ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు మరో హీరోయిన్కు లేవంటే పూజా ఏ రేంజ్లో దూసుకుపోతున్నారో అర్థం చేసుకోవాలి.ఎన్టీఆర్తో నటించిన అరవింద సమేత సినిమా మంచి విజయం సాధించింది.దీని తరువాత వరుస ఆఫర్లను పట్టేసింది పూజా హెగ్డె.ప్రస్తుతం ఆమె మహేశ్ బాబు,ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది.
బాలీవుడ్ కొత్త జంట రణ్వీర్ సింగ్,దీపికాల వెడ్డింగ్ రిసెప్షన్ తళ్లుకున మెరిసింది పూజా. ఈ భామ కురులు ఆరబోసిన ఫోజు.. వీపందం ఆవిష్కరించిన ఫోజులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వేడెక్కిస్తున్నాయి. డిజైనర్ లేసుల టాప్.. పరికిణీ లుక్ ఆకర్షించింది. టాప్లెస్తో సెగలు పుట్టిస్తున్న పూజా అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.