- Advertisement -
శ్రీదేవి మరణంతో వారి ఇంట విషాదా ఛాయలు అలుముకున్నాయి.ఇటువంటి సందర్బంలోనే శ్రీదేవి కూతరు జాహ్నవి కపూర్ పుట్టిన రోజు రావడంతో ఆమె పుట్టిన రోజు ఎలా జరుపుకొనుందని అనే దానిపై అందరికి ఆశక్తి పెరిగింది.జాహ్నవి కపూర్ నేటితో 21వ వసంతంలోకి అడుగు పెడుతుంది.జాహ్నవి కపూర్కు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వెల్ విషెర్స్ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ముంబాయిలోని ఒక ఓల్డేజ్ హోమ్ కి వెళ్లి అక్కడ వాళ్లతో తన పుట్టినరోజును కేక్ కట్ చేస్తు సెలబ్రేట్ చేసుకుంది. ఎక్కడ ఏ ఆర్బాటం లేకుండా సాధారణంగా జరపుకోవడం విశేషం. ఈ ఫోటో చూస్తుంటే జాహ్నవి ఎంతటి భాదలో ఉందో అర్థమవుతుంది. ఎంతైనా శ్రీదేవి లోటు కుటుంబ విషయంలో స్పష్టంగా తెలుస్తుంది.