- Advertisement -
వీళ్ళిద్దరు పెళ్ళి చేసుకొబోతున్నారంటూ వచ్చిన కథనాల్లో ఏ మాత్రం వాస్తవం లేదని కత్రినా కైఫ్ ప్రతినిధి స్పష్టం చేశారు.. వచ్చే ఏడాది కత్రినా, రణబీర్ ల పెళ్ళి ఉందని జాతీయ మీడియాలో పలు రకాలుగా కథనాలు వచ్చాయి..
ఈ నెలాఖరులో వాళ్ళ నిశ్చితార్థం కూడా జరుగుతుందన్నారు… ప్రస్తుతం అభిషేక్ బచ్చన్తో కలిసి ’ఫితూర్’ అనురాగ్ బసు తీస్తున్న ’జగ్గా జాసూస్’ చిత్రాల్లో కత్రినా నటిస్తోంది. ప్రస్తుతం తొలిసారిగా కాన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో పాల్గొనేందుకు ఫ్రెంచి రివెరాకు వెళ్ళింది.