- Advertisement -
కంచెతో క్రిష్ ,వరుణ్ తేజ్ లు మంచి సక్సెస్ ను రుచి చూశారు. ఆ ఇదితోనే వీరిద్దరు మరోసారి కలిసి పని చేయలనే ఆలోచనకు వచ్చారు.
లోఫర్, మలినేని గోపీచంద్ చిత్రం తరువాత వీరి కాంబో స్టోరీ సిట్టింగ్స్ పై కూర్చునే ఆలోచనలో ఉంది.అయితే ఈలోపు క్రిష్ తన డ్రీమ్ వెంచర్ ను ఎప్పటినుంచో చేయాలనుకుంటోన్న హీరోతో ఫినిష్ చేసి ఆతరువాత వరుణ్ తో వెంచర్ కు రెఢీ అయిపోతున్నాడు.
కంచె కాంబో రిపీట్ అని తెలియడంతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిస్తుంది.