Friday, May 17, 2024
- Advertisement -

‘వచ్చాడయ్యో సామి’ సాంగ్ టీజర్

- Advertisement -

మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను సెన్సార్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్దం అవుతుంది. సినిమాలో ఒక్క క‌ట్ కూడా లేకుండా సినిమా విడుద‌ల కావ‌డం విశేషం.ఈ రోజు ఉద‌యం(17)న ‘వచ్చాడయ్యో సామి’ సాంగ్ టీజర్‌ను విడుద‌ల చేశారు.ఈ సాంగ్‌లో మ‌హేష్ బాబు ఎప్ప‌టిలాగే చాలా అందంగా క‌నిపించాడు.

పంచె క‌ట్టులో మ‌హేష్ ఆక‌ట్టుకున్నాడు. విడుద‌ల తేది ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది సినిమా ప్ర‌మోష‌న్స్ పెంచింది చిత్ర యూనిట్.ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్న మ‌హేష్ తిరిగి రాగానే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ ఇస్తార‌ని స‌మాచారం.మ‌హేష్‌కు జ‌త‌గా కైరా అద్వానీ హీరోయిన్‌గా చేస్తుంది.కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఏప్రిల్ 20న విడుద‌ల కానుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -