Monday, April 29, 2024
- Advertisement -

గౌతమ్‌ను హత్తుకుని మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

- Advertisement -

గత కొంత కాలంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సూపర్ స్టార్ మహేశ్ బాబు, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు బయల్దేరిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్‌ను హత్తుకుని ఉన్నా ఫొటో ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చెసారు.

తన కుమారుడు గౌతమ్‌ను హత్తుకుని ఉన్న పోటకి ’అతడిని ఆలింగనం చేసుకోవడం ఇప్పుడు చాలా చాలా కష్టతరం. హత్తుకునేందుకు కారణం అవసరం లేదు.. సరైన సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు’ అంటు మహేశ్ బాబు కామెంట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం మహేశ్ బాబు పరుశురామ్‌ దర్శకత్వం లో సర్కారు వారి పాట సినిమా లో నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ ఒక కథాయికగా నటిస్తోన్న… నివేదా థామస్‌ను మరో హీరోయిన్‌గా నటిస్తోన్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా త్రిపాత్రభినయం చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మహేష్ బాబు ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో చేయనున్నాడు. ఇదిఇలా ఉంటే ప్రస్తుతం మహేశ్ బాబు తన భార్యాపిల్లలతో టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

సర్కార్ వారి పాట కు ఓ చిన్న బ్రేక్..!

మహేష్ బాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

మహేష్ తో త్రివిక్రమ్ ఆల్మోస్ట్ ఓకే చేసినట్టే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -