- Advertisement -
హీరో అక్కినేని నాగచైతన్య హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ పెళ్లి నాగచైతన్యకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి.పెళ్లి తరువాత నాగచైతన్యను ఎవరు పార్టీలకు పిలవడం లేదటా.నాగార్జున మేనల్లుడు సుశాంత్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా ‘చి.ల.సౌ.సుశాంత్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “హలో బాయ్స్ అండ్ గాల్స్… నా బ్యాచ్ లర్ పార్టీకి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను.
అని చెప్పాడు.దీనిపై స్పందిస్తు నాగ చైతన్య క్రేజీ మ్యాన్. కేవలం బ్యాచిలర్స్ నే పిలుస్తారా? నన్ను మరచిపోయినట్టున్నావు. నాలోని బ్రహ్మచారి ఇంకా బతికే ఉన్నాడు” అని పోస్టు పెట్టారు.నాగ చైతన్య చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.