Thursday, May 2, 2024
- Advertisement -

ప‌ని ,పాట లేని వాళ్లే నాపై కామెంట్స్ చేస్తున్నారు

- Advertisement -

అలామొద‌లైంది సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచియ‌మైంది నిత్యామీన‌న్‌.ఆ సినిమా చాల‌నే ఆఫ‌ర్లు వ‌చ్చిన త‌న‌కు న‌చ్చిన సినిమాల‌ను మాత్ర‌మే చేస్తు వ‌చ్చింది నిత్యా మీన‌న్‌.హీరోయిన్ అంటే సన్నజాజిలా, ఒంపు సొంపులతో ఉండాలనే రూల్ ని బ్రేక్ చేసి టాలెంట్ ఉంటే హీరోయిన్ గా రాణించొచ్చని నిరూపించింది నిత్యా.పొట్టిగా, లావుగా ఉండి కూడా సినిమాల‌లో రాణించింది.నిత్యా హీరోయిన్‌గా క‌నిపించి చాలా కాల‌మే అయింది.ఆమె తాజాగా గీతా గోవిందం సినిమాలో గెస్ట్ రోల్‌లో క‌నిపించింది.ఈ సినిమాలో క‌నిపించిన నిత్యాకు ఇప్పుడు నిత్యాకు చాలానే మార్పులు ఉన్నాయి.

ఈ సినిమాలో నిత్యా చాలా లావుగా క‌నిపించింది.దీంతో ఆమె విమ‌ర్శ‌ల దాడి ఎక్కువైంది.నువ్వు హీరోయిన్ లేక ఆంటీనా కామెంట్స్ వినిపిస్తున్నాయి.తాజాగా ఈ విమ‌ర్శ‌ల‌పై స్పందించింది.నా లైఫ్ ఏంటో నాకు క్లారిటీ ఉంది. నన్ను విమర్శించే వాళ్లను చూస్తే నవ్వొస్తోంది. ఏ పనీ పాటా లేని వాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారు. పనున్న వారెవరూ పనిగట్టుకొని ఎదుటి వారి జీవితాల్లోకి తొంగిచూడరు” అంటూ కొట్టినట్లు సమాధానం చెప్పింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -