Sunday, May 19, 2024
- Advertisement -

అప్పుడు పడేది కాదు – ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రమె కావాలి అంటున్నారు.

- Advertisement -

నందమూరి కుటుంబం లో రిలేషన్ లు భలే వింతగా అనిపిస్తూ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగిన పరిణామాలు మొదటి నుంచీ అందరికీ తెలిసినవే. అతన్ని కనీసం నందమూరి వంశం వారు తమతో కలుపుకోకవపోడం తో చాలా ఇబ్బందులు పడ్డాడు. పాపమం . పైగా అన్నయ్య కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ కూడా పెద్ద క్లోజ్ గా ఉండేవారు కాదు.

తారక్ – హరికృష్ణ కూడా ఎప్పుడూ పెద్ద కలిసి ఉన్న సందర్భాలు కనపడవు కానీ ఎన్టీఆర్ – హరికృష్ణ – కళ్యాణ్ రాం ముగ్గురి విషయంలో ఈ మధ్యన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తండ్రిని ఈ మధ్య కలిసి చాలా కాలమైందో ఏంటో.. ఆడిటోరియంలోకి వచ్చి తండ్రిని చూడగానే చాలా ఎగ్జైట్ అయిపోయాడు తారక్.

తండ్రిని హత్తుకుని ఆయన్ని సోఫాలో కూర్చోబెట్టి.. ఆయన ముందు కింద మోకాళ్లపై కూర్చుని.. ఆయన చేతులు పట్టుకుని చాలా ఆప్యాయంగా మాట్లాడాడు తారక్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హరికృష్ణతో కాస్త అంటీ ముట్టనట్లు కనిపించే అతడి సోదరుడు రామకృష్ణ ఈ వేడుకకు వచ్చాడు. ఆయనతోనూ ఎన్టీఆర్ చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. ఇద్దరి మధ్యన హరికృష్ణ కూర్చుని సంధానకర్త లాగా వ్యవహరించాడు. తండ్రితో చాలా సేపు నవ్వుతూ చాలా మాట్లాడాడు తారక్. ఇదంతా చూడ్డానికి నందమూరి హీరోలకు రెండు కళ్లూ సరిపోలేదు.

Related

  1. ఎన్టీఆర్ ని రాజమౌళి ఎందుకు తిట్టాడంటే?
  2. ఎన్టీఆర్ కి భయపడ్డ అల్లు అర్జున్!
  3. ఎన్టీఆర్‌ ని వదిలి బన్నీ కోసం వచ్చాడు
  4. పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -