Monday, May 6, 2024
- Advertisement -

సిద్ధార్ధ టాలీవుడ్ రీ ఎంట్రీ..

- Advertisement -

సిద్ధార్ధ. బొమ్మరిల్లు.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు వారికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత సరైన హిట్లు లేక టాలీవుడ్ వదిలేసి చెన్నై చెక్కేశాడు. అక్కడ కూడా సిద్ధార్ధకి కాలం కలిసి రాలేదు. ఒక్క హిట్ కూడా లేదు. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ మీద మనసైందేమో మళ్లీ ఇటు వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

చందమామ కథలు సినిమాతో జాతీయ అవార్డు సాధించిన ప్రవీణ్ సత్తార్ తీసిన గుంటూరు టాకీసు చిత్రం కూడా మంచి విజయాన్నే అందుకుంది. ఇప్పుడు ఈ దర్శకుడు సిద్ధార్ధ హీరోగా ఓ సినిమా తీయాలనుకుంటున్నట్లు సమాచారం. సిద్ధూకి కధ కూడా చెప్పిన దర్శకుడు త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లే యోజనలో ఉన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ సిద్ధూ…

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -