Wednesday, May 22, 2024
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం..

- Advertisement -

ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ భార్య అంజు ప్రసాద్ ఈ రోజు గుండెపోటుతో కన్నుమూశారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమెకి 53 ఏళ్ళు. పీడీవీ ప్రసాద్ దంపతులకు ఇద్దరు పిల్లలు.

పి.డి.వి. ప్రసాద్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు హారిక హాసిని నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారనే విషయం విదితమే. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరుగనున్నాయి.

టాలీవుడ్ యంగ్ హీరోల చూపు త్రివిక్రమ్ వైపు…?

వైరల్…ఇటలీ వీధుల్లో ప్రభాస్ కొత్త ఫొటోలు.

రెండుసార్లు నా బిడ్డలను చంపేసుకున్నాను.. లాస్య

‘కార్తీకదీపం’కు గుడ్ బై చెప్పన డాక్టర్ బాబు..? ఏమైంది…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -