Tuesday, May 14, 2024
- Advertisement -

ధోని కోసం రాజమౌళి వస్తున్నాడు!

- Advertisement -

ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాతో బిజీగా ఉన్నాడు కదా మరి జక్కన్న ధోని కాంబినేషన్ లో సినిమా ఏంటి అనుకుంటున్నారా.. అసలు విషయం వేరే ఉంది. ఇండియన్ క్రికేట్ టీం కెఫ్టేన్ మహేంద్రసింగ్ ధోని జీవితం మీద ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి టైటిల్ కూడా ఎమ్ ఎస్ ధోని అనే పెట్టారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఆడియో లాంచ్ ను రేపు హైదరాబాద్ జరగనుంది. అయితే ఈ ఆడియో వేడుకు ముఖ్య అతిధిగా రాజమౌళి వెళ్ళనున్నారట. అలాగే మహేంద్రసింగ్ ధోని కూడా హాజర్ కాబోతున్నారు. ఇక ఈ సినిమాకి నీరజ్ పాండే దర్శకత్వం వహింస్తుండగా.. ఈ సినిమాలో సూశాంత్ సింగ్, కైరా, అనుపమ్ కేర్, భూమిక తదితరులు ముఖ్యతారలుగా నటిస్తున్నారు.

ఈ సినిమాని ఈ నెల 30న ఒకే సారి హిందీ, తెలుగు, తమిళంలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్స్ కి మంచి స్పందన వస్తోంది. సో రాజమౌళి ఈ సినిమాని ఓ రెంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. మరి ఈ సినిమా ఏలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అయితే ధోని, జక్కన్న కలిసి వస్తున్న ఈ ఆడియోకి ఇద్దరిని ఒకేసారి చూడోచ్చు అని అభిమానుకు అనందపడుతున్నారు.

{youtube}6L6XqWoS8tw{/youtube}

{youtube}JHUrRSBtUNE{/youtube}

Related

  1. ఎన్టీఆర్ కోసం రాజమౌళి కథ సిధ్ధం చేస్తున్నారు!
  2. చిరు దెబ్బకి షాక్ అయిన రాజమౌళి!
  3. అనుష్క కి రాజమౌళి వార్నింగ్..?
  4. గరుడపై రాజమౌళి క్లారిటీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -