Sunday, May 5, 2024
- Advertisement -

ర‌వితేజ‌కు నో చెప్పిన ర‌కుల్‌?

- Advertisement -

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన రకూల్‌ప్రీత్‌సింగ్‌ ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్‌గా మారింది. అనేక సినిమాల్లో న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం ఈమెకు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాలం చెల్లిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈమెపై ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు విసుగు వ‌చ్చిందో లేదో.. కానీ ఆమెకు అవ‌కాశాలు త‌గ్గించేశారు. అయితే లేక‌లేక వ‌చ్చిన అవ‌కాశాన్ని ర‌కుల్‌ప్రీత్‌సింగ్ చేజార్చుకున్న‌ట్టు తెలుస్తోంది.

చేతిలో సినిమ అకాశాలు లేకున్నా వ‌చ్చిన అవ‌కాశం వ‌దులుకుంది. రవితేజతో తీయాల‌నుకున్న సినిమాలో ర‌కుల్‌ను అడిగార‌ట‌. వెంట‌నే ఆమె నో చెప్పిందట! రవితేజ తాజా సినిమాలో రకూల్‌ని నటించమని అడిగితే డేట్లు లేవు అంటూ తప్పించుకుందట!

గతంలో ర‌వితేజ‌తో ‘కిక్‌ 2’ ర‌కుల్ చేసింది. ఆ సినిమా ప‌రాజ‌యం పొంద‌డంతో ఎందుకైనా మంచిద‌ని ఇప్పుడు త‌ప్పుకుంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్‌ టైం బాగలేదు. బంపర్‌ హిట్‌ అవుతాయనుకున్న సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తాపడుతున్నాయి. అలాంటి ఫలితాన్ని మరోసారి చవిచూడకూడదనే రకుల్ ఈ సినిమాని వదులుకుందట. అయితే ఇవ‌న్నీ వినిపిస్తున్న‌వి పుకార్లే. అస‌లు విశ‌యం బ‌య‌ట‌కు తెల‌వ‌డం లేదు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -