టాలీవుడ్ లో మాస్ మహారాజయిన రవితేజ.. ఎర్లియర్ గా ‘రాజా ది గ్రేట్’ తో డీసెంట్ హిట్ కొట్టాడు. అయితే అతడి తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’ మాత్రం పూర్తిగా డివైడ్ టాక్ తెచ్చుకొంది. నిజానికి కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండతో డైరెక్సన్ చేయకుండా సదరు హీరోగారే డైరెక్సన్ చేశాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎర్లియర్ గా ‘రాజా ది గ్రేట్’ తో డీసెంట్ హిట్ కొట్టాడు. అయితే అతడి తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’ మాత్రం పూర్తిగా నెగటివ్ టాక్ తెచ్చుకొంది. నిజానికి కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ ఎంతో కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్రాసుకున్నాడట. అయితే హీరో రవితేజ..కొత్త దర్శకుడితో రిస్క్ ఎందుకని భావించి , వక్కంతం వంశీ చేత ఒక రొటీన్ కథ రాయించి విక్రమ్ చేతిలో పెట్టాడనే టాక్ వస్తోంది.
అయితే దీనికి పూర్తి వ్యతిరేకంగా కూడా ఒక రూమర్ వినిపిస్తోంది. విక్రమ్ సిరికొండకు అసలు షాట్ పెట్టడమే రాదని, దాని వల్లే రవితేజ కొన్నాళ్లు షూటింగ్ వెళ్ళడం మానుకున్నాడంట. ఆ తర్వాత రవితేజ సినిమాను తన భుజాల మీద మోసి ఆమాత్రమయినా ఔట్ పుట్ తెప్పించాడని రవితేజ అభిమానులు అంటున్నారు. దీనిలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.