టాలీవుడ్ తాజా సంచలన నటి శ్రీరెడ్డి హీరోయిన్ రకుల్ ప్రీత్కు మధ్య ఏదో గొడవలు ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిని బేస్ చేసుకుని శ్రీరెడ్డి కూడా బహిరంగంగానే రకుల్ను చెప్పుతో కొడతాను అని చెప్పి సంచలనానికి తెరలేపింది. తెలుగు సినిమాలలో తెలుగు వారికి అవకాశాలు ఇవ్వడం లేదని శ్రీరెడ్డి ప్రధాన ఆరోపణ.అవకాశాలు కోసం పడుకొవలని ఇప్పడు టాప్ హీరోయిన్లు అదే పని చేసి పైకి వచ్చారని తెలిపింది.
దీనిపై రకుల్ స్పందించంది. ఇప్పటి వరుకు నా వరకు కాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదని నన్నఎవరు లైంగికంగా వేధించలేదని వివరణ ఇచ్చింది.దీనిపై శ్రీరెడ్డి…రకుల్ పబ్లిక్ పళ్లు రాళ్ల కొడతా… ఇక్కడ బాంబేకి వెళ్లి పరిక్షలు చేయించుకోవాలి ఒళ్లు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి. అయితే వివాదంపై నటి శ్రీరెడ్డి తాజాగా హీరోయిన్ రకుల్కు క్షమాపణలు చెప్పింది.తన క్షమాపణకు రకుల్ అర్హురాలని ఆమె తన ఫేస్బుక్లో పేర్కొన్నారు.