- Advertisement -
శ్రీదేవికి మరణించి చాలా రోజులు కావస్తున్న ఆమెకు సంబంధించిన వార్త ఏదో ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి వార్తే ఒకటి సోషల్ మిడీయాలో చక్కర్లు కొడుతుంది.శ్రీదేవికి ఒక హీరోతో సినిమా చేయలని కొరిక ఉండేదట..ఆ కొరిక తీరకుండానే చనిపోయింది.ఆహీరో మరేవరో కాదు తమిళ్ హీరో అజిత్.జిత్ కూడా శ్రీదేవి ఫ్యామిలీకి మంచి సన్నిహితుడు. శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో అజిత్ గెస్ట్ రోల్ లో నటించాడు.
అజిత్ హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మించాలని చాలా రోజుల క్రితమే బోనికపూర్, శ్రీదేవి అనుకున్నారట. కానీ అజిత్ బిజీగా ఉండడంతో కుదరలేదు.బోనికపూర్ నిర్మాణంలో నటిస్తానని అజిత్ గతంలో శ్రీదేవి సమక్షంలో హామీ ఇచ్చాడట. కానీ ప్రాజెక్ట్ మొదలయ్యే సమయానికి శ్రీదేవి అనూహ్యంగా మృతి చెందారు.