టాలీవుడ్ లో ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాల్లోకి వచ్చిక మాత్రం ఆ స్థాయి ప్రభంజనం సృష్టించలేకపోయారు. రాజకీయాల్లోకి మెగాస్టార్ వెళ్లి తప్పు చేస్తే.. ఆ పార్టీని.. కాంగ్రెస్లో విలీనం చేసి.. అంతకంటే పెద్ద తప్పు చేశారని అభిమానులు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
{loadmodule mod_custom,GA1}
మెగా అభిమానులు ఈ విధంగా తమ అభిప్రాయలు తెలుపుతుంటే.. మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు మాత్రం స్పందించలేదు. నాన్నతో పాలిటిక్స్ అస్సలు మాట్లాడనంటూ రామ్చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. పార్టీ పెట్టినప్పుడు.. అన్నయ్య.. పవన్కు చెప్పాడు కానీ విలీనం చేసేటప్పుడు మాత్రం చెప్పలేదని నాగబాబు చెప్పారు. ఇలా ఏదో ఒక సందర్భంలో మాటలు చెప్పిన.. అభిప్రాయలు మాత్రం ఏంటో చెప్పాలేదు. అయితే తాజాగా ఇప్పుడు మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత తండ్రి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై స్పందించి.. అందరికి షాక్ ఇచ్చింది. సుస్మిత మాట్లాడుతూ.. మా నాన్న ఇప్పుడు కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు మా అందరికి చాలా సంతోషంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
{loadmodule mod_custom,GA2}
ఇలా పరోక్షంగా తండ్రి.. రాజకీయాల్లో ఉండటం కంటే.. సినీ రంగంలో ఉంటేనే తమకు చాలా ఇష్టమని చెప్పకనే చెప్పింది. సుష్మిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చ అవుతోంది.
{youtube}6Udak8Z34Q0{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related