- Advertisement -
కల్యాణ్ రామ్-తమన్నా జంటగా వస్తున్న సినిమా ‘నా నువ్వే’. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.ఇప్పటికే రీలిజ్ అయిన టీజర్,ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది.ట్రైలర్ చాలా ఫ్రెష్గా ఉందనే కామెంట్స్ వినిపించాయి.పూర్తిస్థాయి ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాకు జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో కళ్యాణ్ రామ్, తమన్నా ఓ రేంజ్లో రెచ్చిపొయ్యారని వినికిడి.సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది.అయితే కళ్యాణ్ రామ్, తమన్నాసాంగ్ రిహార్సల్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సినిమాను ఈ నెల(మే) 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/Bi6xfYUlTWM/?taken-by=tamannaahspeaks