Monday, April 29, 2024
- Advertisement -

విడాకుల తర్వాత శ్వేతా బసు ఎలా అయిపోయిందో చూడండి..!

- Advertisement -

హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గుర్తుంది కదా.. అదేనండి కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి. ఈమె మొదటి సినిమాతోనే చెరగని ముద్ర వేసుకుంది. తర్వాత ‘కాస్కో’ ‘కలవర్ కింగ్’ ‘రైడ్’ వంటి చిత్రాలు చేసింది కానీ ఆ సినిమాలన్ని ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈమెకు క్రేజ్ తగ్గిపోయింది. దాంతో ఆఫర్స్ కూడా రాలేదు.

అందులోనూ ఈమె ‘సె* రాకెట్’ లో దొరికిపోవడం వంటివి కూడా ఈమె కెరీర్ కు పెద్ద దెబ్బ పడీనట్లు అయింది. తరువాత ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసి అక్కడ అడపా దడపా సినిమాలు చేసింది. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయాన్నికి వస్తే 2018 లో ఈమె రోహిత్ మెటల్ అనే డైరెక్టర్ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళై ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. ఆమెనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

అటు తరువాత ఈమె డిప్రెషన్ కు వెళ్లిపోయిందట. ఎవరితోనూ కలవకుండా ఒక గదిలో ఉండిపోయి తెగ ఆలోచించేదట. దాంతో ఈమెను ఓ మానసిక వైద్యుడు దగ్గర చేర్చారట. ఇప్పటికీ అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు.. ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ ఉన్నప్పటికి ఆన్ లైన్ లో ఆ మానసిక వైద్యుడు సలహాలు తీసుకుంటుందట. ఎలాంటి హీరోయిన్ ఎలా అయిపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -