Thursday, April 25, 2024
- Advertisement -

పవన్ తో సినిమా చేస్తున్న ఈ దర్శకుడు ఎవరో తెలుసా ?

- Advertisement -

పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు అని తెలిసినప్పటి నుండి ఆయన ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి కంటెంట్ ఉన్న మూవీ కావడం.. అందులోనూ తక్కువ టైంలో సినిమా కంప్లీట్ అవుతుందనే విషయం తెలుసుకోవడంతో.. బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ సినిమాలు చూసేయ్యొచ్చు అనేది వారి అభిప్రాయం కావచ్చు.

అయితే ఈ రీమేక్ ను సాగర్ చంద్ర అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు అనే విషయం తెలిసినప్పటి నుంచి.. అతని గురించి గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. గతంలో ఈయన ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి చిన్న సినిమాలు తీశాడు. ఈ రెండు సినిమాలకు మంచి స్పందనే వచ్చింది. కానీ సాగర్ పేరు అంతగా హైలైట్ కాలేదు.

మేకింగ్‌తో పాటు రచనలో కూడా మంచి పట్టున్న దర్శకుడు ఈ సాగర్ చంద్ర. గత మూడేళ్ళ నుండీ కాస్త క్రేజ్ ఉన్న హీరోతో సినిమా చెయ్యాలని ఇతను ప్రయత్నాలు చేస్తున్నాడు.కానీ వర్కౌట్ కాలేదు. కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ వంటి బడా స్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ చిత్రం కనుక హిట్ అయితే ఇతను స్టార్ డైరెక్టర్ అయిపోవడం ఖాయం.

యాంకర్ శ్రీముఖి పరువు తీసిన భాను శ్రీ..!

గుడ్ న్యూస్ : సినిమాలో పోలీస్ గా వంటలక్క..!

యాడ్స్ లో చేస్తున్న మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా ?

హీరోయిన్ గా పనికి రావు అంటూనే పెళ్లి చేసుకున్న రాంకీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -