టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు కు ఎలాంటీ క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అందుకే అతడ్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంటారు. ఈ యాడ్స్తోనే మహేష్ ఏడాదికి భారీగా సంపాధిస్తున్నాడు. థమ్స్అప్ లాంటి యాడ్ కోసం స్టంట్ లు కూడా చేస్తున్నాడు మహేష్. అయితే వీటి కోసం మహేష్ ఎంత రెమ్యునరేష్ తీసుకుంటాడు అనే విషయం చాలా మందికి తెలియదు.
యాడ్ ఏజెన్సీలు మహేష్ వెంటపడి మరి ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుంటూ.. ఒక్కో యాడ్ కి రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు ఇస్తున్నారట. మహేష్ క్రేజ్ తమ వస్తువుల విలువను పెంచేస్తుండడంతో.. మహేష్ అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి యాడ్ ఏజెన్సీలు. ఇక ప్రస్తుతం మహేష్.. థమ్స్అప్ యాడ్ తో పాటు.. సంతూర్, బైజూస్, డెన్వర్ లాంటి బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉన్నారు.
ఈ యాడ్స్ అన్నిటికి మహేష్ కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. దీంతోపాటు ప్లిప్ కార్ట్ కు కూడా బ్రాండిగ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సక్సెస్ అందుకున్న మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూట్ వాయిదా పడింది.
నోయెల్ ని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చిన రాహుల్..!
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘రామరాజు ఫర్ భీమ్’