- Advertisement -
వ్యాపార వేత్త వరుణ్తో త్రిష నిశ్చితార్థం జరిగి, పెళ్ళి జరగకుండానే విడిపోవడం హీరోయిన్ లక్ష్మీ రాయ్ కి చాలా ఆనందాన్నిచ్చిందట.. ఈ ఆనందాన్ని తన స్నేహితులతో పంచుకొని తెగ ఎంజాయ్ చేసిందట…
ఇంతకీ మ్యాటరేంటంటే.. వరుణ్ మణియన్, లక్ష్మీ రాయ్ ఇద్దరూ కలిసి చాలా కాలం ప్రేమించుకున్నారు.. పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు.. ఏవో కారణాల వల్ల త్రిష, వరుణ్ ల నిశ్చితార్థం జరిగింది.. అది చూసి లక్శ్మీరాయ్ చాలా బాధపడిందట.. ఇక అంతా అయిపోయిందని అనుకుంటున్న సమయంలో మంచి శుభవార్త తనకు తెలిసింది. అదేంటంటే వాళ్ళిద్దరి పెళ్ళి ఆగిపోయిందని, ఇక లక్ష్మీ రాయ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.. తన స్నేహితురాల్లతో కలిసి పార్టీ చేసుకుని తెగ ఎంజాయ్ చేసిందని సమాచారం.