- Advertisement -
వరుణ్ తేజ్ మూడో చిత్రంగా ‘‘లోఫర్” వస్తుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్ నటించిన మూడో చిత్రం లోఫర్. ఈ సినిమా ఫస్ట్లుక్ నేడు విడుదలయింది.
దిశా పఠానీ హీరోయిన్గా నటిస్తుంది. తల్లి సెంటిమెంట్తో సాగే ఎమోషనల్ కథ అని దర్శకుడు పూరి ఇదివరికే చెప్పాడు. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, రేవతి హీరో తల్లి తండ్రులుగా నటిస్తున్నారు. వరుణ్ని ఈ సినిమాలో పూరి మంచి మాస్ పాత్రలో చూపించాడు అని సమాచారం. అభిమానులో మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.