Tuesday, April 16, 2024
- Advertisement -

భోపాల్ లో దారుణం.. ఆహారం ఇస్తామని చెప్పి యువతిపై గ్యాంగ్ రేప్

- Advertisement -

దేశంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు అల్లకల్లోలం అవుతుంటే మరోవైపు కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. కొన్ని చోట్ల కరోనా పేషెంట్లపై కూడా పైశాచికంగా లైంగిక దాడులకు పాల్పపడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహితపై కొంత మంది కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు.

ఆహారం ఇస్తామని ఆశచూపి ఆమెను అంబులెన్స్ లోకి తీసుకు వెళ్లి డ్రైవర్ అతని స్నేహితులు ఈ ఘోరానికి పాల్పడినట్టు పోలీసు అధికారి సురేంద్ర పంచోలి తెలిపారు. ఈ ఘటన సోమవారం జరిగిందని చెప్పారు. అత్యాచారానికి గురైన మహిళ వివాహిత అని చెప్పారు.

ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేశారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్ 376డీ (గ్యాంగ్ రేప్)తో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని చెప్పారు. బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామని, ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా చేయించామని చెప్పారు.

స్టార్ హీరో సరసన కీర్తి సురేష్?

నిఖిల్ ‘18 పేజీస్’ ఫ‌స్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

ఆర్ఆర్ఆర్ చూస్తే ఆడియన్స్ కన్నీళ్లు పెట్టింటారు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -