Saturday, May 18, 2024
- Advertisement -

మోహన్ బాబుకి వార్నింగ్ ఇచ్చిన కృష్ణంరాజు.. ఎందుకు..?

- Advertisement -
again war between mohan babu and krishnam raju

సినీ పరిశ్రమలో.. నటుల మధ్య విభేదాలు ఉండటం మాములే. ఆ విభేదాలకు కారణాలు చాలానే ఉంటాయి. అయితే సీనియర్ నటుడు మోహన్ బాబు,కృష్ణం రాజు మధ్య కొంతకాలం క్రితం మొదలు అయిన విభేదాలు పెరిగే ప్రమాదం ఏర్పడిందని సినీ వర్గాలల్లో ప్రచారం జరుగుతోంది.

{loadmodule mod_custom,GA1} 

మరి వీరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటో అనే విషయంపై పరిశోదన చేస్తే.. కృష్ణం రాజు నటించిన భక్తకన్నప్ప సినిమా అని తెలుస్తోంది. తన సొంత బ్యానర్ లో ‘భక్తకన్నప్ప’ సినిమా నిర్మించిన కృష్ణం రాజు ఈ సినిమాని ప్రభాస్ తో రీమేక్ చేపించాలని అనుకున్నారు. అయితే ప్రభాస్ కి ఈ మూవీలో నటించడం ఇష్టంలేదో లేక అతడు వరుస సినిమాలతో బిజీ గా ఉండడం వాళ్ళ ఈ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. అయితే ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ని భక్త కన్నప్ప గా చూపిస్తూ ఈ సినిమాని రీమేక్ చెయ్యాలని మోహన్ బాబు నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణం రాజు ఈ సినిమా జోలికి వెళ్లొద్దని చెప్పేశాడట. ఈ విషయంలో  మీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కృష్ణం రాజు కి మోహన్ బాబు ఖరాకండిగా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA2} 

అయితే ఈ మూవీ స్టార్ట్ చేస్తే.. మోహన్ బాబు పై కేసు వెయ్యాలని కృష్ణం రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈ భక్త కన్నప్ప సినిమా విషయంలో మోహన్ బాబు,కృష్ణం రాజు మధ్య స్టార్ట్ అయిన గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి. 

{youtube}3XSvQBXudIE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. డీజే చూసిన ప్రభాస్.. ఎలాంటి కామెంట్స్ చేసాడంటే..?
  2. ప్రభాస్ తండ్రి.. ఎప్పుడు.. ఎలా చనిపోయారో తెలుసా..?
  3. ప్రభాస్ డూప్ గా చేసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?
  4. ప్రభాస్ తో అనుష్క ఫిక్స్ అయింది.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -