స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సరైనోడు సినిమా తర్వాత హరిష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగనాధమ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా ఇటివలే రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ సరసన పూజా హిగ్దే హీరోయిన్ గా నటించింది.
{loadmodule mod_custom,GA1}
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి అత్యంత మిత్రుడు అయిన ప్రభాస్ ఈ డీజే సినిమాని చూసి.. ఏమ్మన్నారో ఇప్పుడు చూద్దాం.. ప్రిమియర్ షో అయిపోయాక ప్రభాస్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ మూవీలో అల్లు అర్జున్ నటన చాలా అద్భుతంగా ఉంది. అలానే అల్లు అర్జున్ స్టైల్ గా ఉన్నాడు. మూవీలో భ్రాహ్మణ పాత్ర హైలేట్. ఇక అల్లు అర్జున్ ని చూస్తుంటే.. ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్టు తెలుస్తోంది. ఫైట్స్ అదరగొట్టాడు. ఇంకా పూజా పెర్ఫార్మన్స్ అయితే మాములుగా లేదు,అసలు రావు రమేష్ గారు అయితే తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారని అన్నారు.
{loadmodule mod_custom,GA2}
అలానే కామెడీ సీన్స్.. సాంగ్స్ బాగున్నాయని.. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుందని.. హరిష్ శంకర్ డైరెక్షన్ కూడా చాలా బాగుందని అన్నారు. ఈ సినిమా నిర్మించిన దిల్ రాజు గారికి.. లాభాలు రావాలని డార్లింగ్ ప్రభాస్ అన్నారు.
{youtube}MC0mWAUjT4E{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
