Friday, May 3, 2024
- Advertisement -

హీరో కాపురంలో చిచ్చు పెట్టిన నిత్యా మీనన్!

- Advertisement -

మలయాళ టాప్ హీరో దుల్కర్ సల్మాన్ కాపురంలో హీరోయిన్ నిత్యా మీనన్ నిప్పులు పోసిందట. వీరిద్దరు కలిసి ఓకే బంగారం అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కొంత కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేరళలో ఇది హాట్ టాపిక్ అయి కూర్చుంది. మంచిగా ఉన్న దుల్కర్ కాపురంలో నిత్యా నిప్పులు పోస్తోంది అని కేరళలో అందరు అనుకుంటున్నారు.

దుల్కర్ సల్మాన్ తో కలిసి నిత్యా మీనన్ జోరుగా ప్రేమాయణం సాగిస్తోందని దాంతో దుల్కర్ ఇంట్లో భార్యతో పెద్ద గొడవ జరుగుతోందని అంటున్నారు. నిత్యా మీనన్ ప్రేమలో పడిన దుల్కర్ భార్య పట్ల అసహనంతో ఉంటున్నాడని దాంతో ఆ ఇద్దరి మద్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయని మాలీవుడ్ లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.

దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ లు కలిసి మూడు చిత్రాల్లో కలిసి నటించారు. జోరుగా రొమాన్స్ సాగించారు. అయితే అది స్క్రీన్ మీదకు మాత్రమే పరిమితం కాలేదు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా ఎక్కువే కావడంతో గొడవలు మొదలు అయ్యాయి. అయితే నిత్య మీనన్ మీద ఎన్ని ఆరోపణలు వచ్చిన తను మాత్రం డోంట్ కేర్ అంటోంది. 

Related

  1. మెగా యువహీరోలకు వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్!
  2. ఆ ఎమ్మెల్యే తో కలిసి నైట్ టైం తిరుగుతున్న హీరోయిన్!
  3. గ్యారేజ్ ట్రైల‌ర్‌ కు ఫిదా అయిన మెగా హీరో!
  4. నయనతార కొంప ముంచిన హీరో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -