Friday, April 19, 2024
- Advertisement -

మళ్ళి ప్రేమ వివాహనికి రెడీ అవ్వుతున్నా ప్రభుదేవా..?

- Advertisement -

సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా 1995లో రమాలత్ అనే ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇతని కోసం మతం కూడా మార్చుకుంది ఆమె. 15 ఏళ్ల పాటు హాయిగా ఉన్న వీరి మధ్య నయనతార వచ్చింది. దాంతో వీళ్ల మధ్య గొడవలు మొదలు అయ్యాయి. అదే టైములో ప్రభుదేవా కొడుకు కూడా మరణించాడు. దాంతో గొడవలు మరింతగా పెరిగాయి. నయనతారను పెళ్లి చేసుకునేందుకు కూడా ప్రభుదేవా రెడీ అయ్యాడు. దాంతో 2011 లో రమాలత్ కు విడాకులు ఇచ్చేసాడు ప్రభుదేవా. ఆమెకు భారీగా ఆస్తులు కూడా ఇచ్చాడని అప్పట్లో టాక్ వచ్చింది.

అమద్య ప్రభుదేవా మొదటి భార్య రమాలత్ నయనతార వల్లే నా లైఫ్.. కాపురం నాశనమైపోయింది.. నా జీవితం రోడ్డున పడింది.. నా భర్తను నాకు కాకుండా చేసింది… ఆమెను దేవుడు శిక్షిస్తాడు.. ఇలాంటి ఆడవాళ్ళను కఠినంగా శిక్షించాలి… నేను అంటే ప్రాణం ఇచ్చే నా భర్తను నాకు కాకుండా చేసిందంటు మండిపడింది. తరువాత ఏం జరిగిందో కానీ నయన్, ప్రభు దేవా కూడా విడిపోయారు.

అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నా ప్రభుదేవా ఇప్పుడు మళ్ళి ప్రేమలో పడ్డాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇసారి ఆ అమ్మయి ఎవ్వరోకాదు.. ఆయన బంధువేనని సమాచారం. ఆమె కూడా ప్రభుదేవాను ఇష్టపడుతోంది… త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ప్రభుదేవా స్పందిస్తేగాని ఓ క్లారీటి వస్తుంది.

టాలీవుడ్ యంగ్ హీరోల చూపు త్రివిక్రమ్ వైపు…?

కాస్టింగ్ కౌచ్ పై వర్షిణి షాకింగ్ కామెంట్స్..!

పవన్ ఆఫర్ ను తిరస్కరించిన త్రివిక్రమ్..!

కోట్ల ఆస్తులును జగపతి బాబు ఎలా పోగొట్టుకున్నాడో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -