- Advertisement -
మెగాపవర్ స్టార్ రాంరణ్ ప్రస్తుతం రంగస్థలం సినిమా చేస్తున్నాడు.దాని తరువాత బోయపాటి సినిమా ప్రారంభం కానుంది.ఆ సినిమా తరువాత రాజమౌళి ఎన్టీఆర్-రాచరణ్ మల్టీస్టారర్ సినిమా ఉంది. ఇది రాంచరణ్ సినిమా లైన్.కాని లైన్లో చిన్న చేంజ్ చేసినట్లు తెలుస్తుంది.సుకుమార్ వర్కింగ్ స్టైల్కి ఫిదా అయిన రాంచరణ్ తరువాత సినిమా కూడా సుకుమార్తోనే చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఆ సినిమా రాంచరణ్ సొంత బ్యానర్లో తీయలని అనుకుంటున్నాడు.ఈ సినిమాను బోయపాటి సినిమా తరువాత తెరక్కెంచాలని రాంచరణ్ ఆలోచన.సినిమాను 3 నెలల్లో తీసి రిలీజ్ చేయలని ఆశిస్తున్నాడు రాంచరణ్.ఆ తరువాతే రాజమౌళి సినిమా ప్రారంభించాలని రాంచరణ్ ఆలోచన.