- Advertisement -
అల్లు అర్జున్ హీరోగా రకుల్ ప్రీత్ సి౦గ్ – కేతరిన్ త్రేసా హీరోయిన్ లుగా తెరకేక్కుతున్న చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను సంక్రాంతి సందర్భంగా అభిమానుల కోసం విడుదల చేయబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
అభిమానులో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. బోయపాటి అల్లు అర్జున్ను పవర్ ఫుల్ రోల్లో చూపించబోతున్నాడు. ఈ సినిమా సంబంధించి తాజా షెడ్యూల్ ఈ నెల 24 ను౦చి మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ రిస్క్ చేయబోతున్నాడట. ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ ని చిత్రికరించడానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.
క్లైమాక్స్ కావడంతో అల్లు అర్జున్ హెవీ స్ట౦ట్స్ చేయబోతున్నడట ఎలాంటి రిస్క్ చేయడానికి కూడా వేనకడట్లేదట. సో సినిమా అద్భుతంగా రావడానికి అల్లు అర్జున్ ఎమైన చేస్తాడు అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు.