- Advertisement -
వచ్చే ఏడాది సంక్రాంతి కుండాల్సిన సినిమా అంతా…. సమ్మర్ కు వెల్లి పోయింది.దీంతో ఎవరెవరు ఎలా వచ్చేది అప్పుడే డిస్కషన్స్ జరిగి పోతున్నాయి.
తాజాగా సమ్మర్లో సమరమే అనే కాన్సెప్ట్ మళ్లీ టాలీవుడ్లో లైమ్ లైట్లో కొచ్చింది.ఇంతకీ సమ్మర్లో ఫైట్ షురూ చూసిన ఆ ముగ్గురు మహానుభావులు ఎవరో ఇప్పటికే మీకు అర్ధమయ్యే ఉంటుంది.
వారే పవన్ ,తారక్ ,మహేష్ లు .అవసరమైతే…బన్నీకూడా నేనున్నానంటున్నాడు.పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ,మహేష్ బ్రహ్మోత్సవం,తారక్ నాన్నకు ప్రేమతో చిత్రాలు ఈ సమ్మర్లో పోటీ పడుతున్నాయివీరిలో విజయం ఎవరిని వరిస్తుందో తెలియదుగాని ముగ్గురి ప్రాజెక్టులు మాంచి వెంచర్లేనని చెప్పనక్కర్లేదు.అయితే ఫైనల్ గా సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో సగటు ప్రేక్షకుడే నిర్ణయిస్తాడు.