Monday, May 6, 2024
- Advertisement -

రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై అలీ ఏమ‌న్న‌డంటే…?

- Advertisement -

రాజ‌కీయాల్లోకి సినిమా న‌టులు రావ‌డం సాదార‌నం అయ్యింది. అభిమానుల‌ను సంపాదించుకొని పొలిటిక‌ల్‌గా త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకొనేందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే అనేక మంది న‌టులు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి త‌న స‌త్తా చాటుకున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ జ‌న‌సేన‌పార్టీని ఏర్పాటు చేసి 2019 ఎన్నిక‌ల్లో ఒంటరిగా పోటీచేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ప‌వ‌న్‌కు ఉన్న స‌న్నిహితుల‌లో అలీ ఒక‌రు. ప‌వ‌న్ అంటే ఎంత వీరాభిమాన‌మో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తీ సినిమాలోను అలీ ఉండాల్సిందే. జేన‌సేన‌లో అలీ చేర‌డం దాదాపు కాయం అయింద‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే ఎందుకో తెలియ‌దుగాని ప‌వ‌న్‌కు, అలీకి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింద‌న‌డంలో సందేహంలేదు.

హైదరాబాద్ లో ఓ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొక‌న్న రాజ‌కీయాలాపై స్పందించారు. కమలహాసన్, పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేశారు కదా, భవిష్యత్ లో వారితో కలిసి మీరు పని చేస్తారా?’ అనే ప్రశ్నకు అలీ స్పందిస్తూ, ‘ఇప్పుడు, పాలిటిక్స్ మనకెందుకండి! ఇంకా టైముంది. అప్పుడు చెబుతాను’ అంటూ అలీ నవ్వులు చిందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -