- Advertisement -
ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యకు పీఎం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు జ్ఞానేశ్వర్. ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యకు మంచి భవిష్యత్తు ఉందని జ్ఞానేశ్వర్ చెప్పారు. గతంలో ఆయన రజనీకాంత్, చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని ఆయన గతంలో ప్రకటించారు.ఆయన చెప్పినట్లుగానే ఇద్దరు హీరోలు రాజకీయలలోకి వచ్చారు. ఇక తాజాగా ఆయన ఐశ్యర్యరాయ్ కూతురు ఆరాధ్య పేరును రోహిణిగా మార్చాలని ఆయన సూచించారు.
ఆరాధ్యకు మంచి భవిష్యత్తు ఉందని ఆయన చెప్పారు. అంతేకాదు ఆరాధ్య దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడ ఉన్నాయని జ్ఞానేశ్వర్ చెప్పారు.మళ్లీ దేశ ప్రధానిగా మోదీ అవుతారాని ఆయన జోస్యం చెప్పారు. 2024లో పాకిస్థాన్, భారత్ల మధ్య యుద్దం వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.